-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
విశాఖపట్నం, డిసెంబర్ 12: కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయనున్న 20 స్మార్ట్సిటీల్లో స్థానం కోసం జివిఎంసి తలపెట్టిన కసరత్తు పూర్తయింది. ఆర్కె బీచ్ పరిసరాలు కేంద్రంగా సుమారు 1500 ఎకరాల ప్రాంతాన్ని స్మార్ట్సిటీగా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది.
తిరుచానూరు, డిసెంబర్ 12: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మిగా భక్తులను కటాక్షించారు. గజేంద్రుడు ఆశ్రయించిన శరణాగతి ప్రతి జీవుడు ఆశ్రయించాలన్నదే గజవాహన సేవ ముఖ్య సందేశం. అమ్మవారి నిత్యకైంకర్యాలు పూర్తయిన తర్వాత ఉదయం 8 గంటలకు జగన్మోహినిగా అమ్మవారు పల్లకీ సేవలో భక్తులను ఆశీర్వదించారు.
సోషల్ కాజ్ సదస్సులో అనిల్ మహదేవ్ దవే
మరాఠా యోధుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి: ఎంవిఆర్ శాస్త్రి
హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రముఖ రచయిత, సాహితీవేత్త, మాజీ పాత్రికేయులు, యోగా నిపుణులు శార్వరి కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏళ్లు. తెలుగునాట శార్వరిగా సుపరిచితులైన వాసిలి రామకృష్ణశర్మ స్వస్థలం గుంటూరు జిల్లా కోపల్లె. తెనాలి హైస్కూల్లో విద్యాభ్యాసం చేస్తూ చిన్నవయస్సులోనే కథారచన ప్రారంభించారు. గుంటూరు ఎసి కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. ఆ తరువాత తెనాలి విఎస్ఆర్ కళాశాలలో ఇంగ్లీషు ట్యూటర్గా చేరారు.
హోం శాఖ సలహాదారు విజయ్కుమార్ పిలుపు
ముగిసిన జాతీయ భద్రతా దళాల శిక్షణ శిబిరం
కార్పొరేట్ ఆస్పత్రుల తీరుపై గవర్నర్ ఆగ్రహం
పేదలను దోచుకునే వైఖరికి స్వస్తి చెప్పండి
అనవసరంగా పరీక్షలు చేయడం తగదు
గ్రామీణ ప్రాంతాలపై నిర్లక్ష్యం ఎందుకు?
డాక్టర్ల వైఖరిని దునుమాడిన నరసింహన్
చికిత్స వ్యయం నియంత్రణపై సదస్సు నిర్వహిస్తానని వెల్లడి
గోదావరిలోకి దూసుకుపోయిన కారు
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
మరొకరు గల్లంతు
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న దా‘రుణాలు’
టాస్క్ఫోర్స్ వద్ద క్యూ కడుతున్న బాధితులు
బడా రాజకీయ నేతల ప్రమేయంపై అనుమానాలు
ట్రాన్స్కో డిఇఇ సత్యానందం చుట్టూ బిగిస్తున్న ఉచ్చు