-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, డిసెంబర్ 13: రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిబంధనలను మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నవంబర్లో సంభవించిన తుపాను కారణంగా వరి పంట భారీగా దెబ్బతిన్నందున రైతుల నుంచి రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన ప్రభుత్వం, అందుకు అనుగుణంగా కొన్ని మార్గదర్శకాలను ఆదివారం జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో 15వేల అక్రమ ట్రావెల్ ఏజెంట్లు
సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్
మంత్రి కెటిఆర్ ప్రతిన
మండిపడిన టిపిసిసి నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి
తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని ఆరోపణ
హైదరాబాద్, డిసెంబర్ 12: జాతీయ లోక్అదాలత్లో ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 1,06,117 కేసులు పరిష్కారం కాగా, రూ.63.46 కోట్లు పరిహారంగా అందజేయాలని ఆదేశించినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. ఎపిలో 33,154 కేసులు పరిష్కారమైనట్లు ఎపి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తెలిపింది. తద్వారా రూ.45.91 కోట్లను పరిహారంగా అందజేసినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్, డిసెంబర్ 12: మధ్యప్రదేశ్లో ప్రాజెక్టుల నుంచి పైపులైన్ల ద్వారా సాగునీటిని అందిస్తున్న అంశాన్ని పరిశీలించేందుకు వెళ్లిన బృందం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశం అయింది. నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నాయకత్వంలోని తెలంగాణ బృందం మధ్యప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించింది.