వడ దెబ్బతో నలుగురు మృతి
Published Sunday, 1 May 2016పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 30: పెద్దపల్లి మండంలో శనివారం ఒకే రోజు ఇద్దరు వృద్ధులు వడదెబ్బతో మరణించారు. మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన కలబోయిన వీరమ్మ(70), కనగర్తి గ్రామానికి చెందిన ఎడెల్లి గట్టయ్య (60) అనే వృద్ధులు వడదెబ్బతో మరణించినట్టు గ్రామస్తులు తెలిపారు. వీరు ఇంట్లోనే ఉన్నప్పటికీ వడగాలులకు అస్వస్థతకు గరై మరణించినట్టు వారు పేర్కోన్నారు.
వెల్గటూరులో ఇద్దరు మేకల కాపరుల మృతి