-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రముఖ స్ర్తివాద రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమి ప్రధాన పురస్కారాన్ని ప్రకటించింది. ప్రతి ఏటా కేంద్ర సాహిత్య అకాడమి ప్రధాన పురస్కారంతో పాటు భాషా సమ్మాన్ అవార్డు, అనువాద అవార్డు, బాలసాహిత్య అవార్డు, యువ పురస్కారాలను అందజేస్తోంది. మిగిలిన అవార్డులను ఇప్పటికే ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమి గురువారం నాడు ప్రధాన అవార్డును ప్రకటించింది.
కల్తీ నెయ్యి, నూనెలతోపాటు శనగపిండి తయారు తాజా దాడుల్లో ఇద్దరి అరెస్టు
హైదరాబాద్లో కల్తీ వ్యాపారం చాలా తేలిక విచారణలో బయటపెట్టిన కల్తీ వ్యాపారులు
హైదరాబాద్, డిసెంబర్ 17: తెలుగు రాష్ట్రాల హైకోర్టుకు అదనపు జడ్జిలు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అదనపు జడ్జిగా జస్టిస్ ఆసపు రామలింగేశ్వర రావు నియమితులయ్యారు. డిసెంబర్ 21నుంచి మూడు నెలల కాలపరిమితి వరకు ఆయన కొనసాగుతారు. ఈ మేరకు రాష్టప్రతి ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా కేరళ హైకోర్టు అదనపు జడ్జిగా దామ శేషాద్రి నాయుడు నియమితులయ్యారు.
కాలపరిమితి ముగిసినా ప్రపంచబ్యాంకు సాయం
సమీక్షకు హాజరైన ప్రపంచ బ్యాంకు బృందం
ఇది శాసనసభ కాదు, కౌరవ సభ
నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత జగన్
సిఎస్ను కలిసిన విజయవాడ సిపి
శాసనసభలో నేడు ప్రభుత్వం ప్రకటన
ప్రతి రోజూ 50 వేల మందికి భోజనాలు
101 హోమ గుండాలతో చతుర్వేద యాగశాలలు
కుంకుమార్చనకు ప్రత్యేక ప్రాంగణం
ఏర్పాట్లను పరిశీలించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ అభివృద్ధి అవసరాలు తీరవు
మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్టే 5వేల కోట్లు
స్మార్ట్సిటీగా కరీంనగర్ను చేర్చాలి
కేంద్రానికి సిఎం కెసిఆర్ లేఖ