-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు: కుప్పం రైల్వే క్వార్టర్స్లోని ఓ పాడుపడ్డ ఇంట్లో గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని కనుగొని స్థానికులు పోలీసులకు శనివారం ఉదయం సమాచారం అందించారు. యువతిని హత్యచేసి మృతదేహాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.
తాగునీటి కోసం అర్రులు చాస్తున్న డెల్టా ప్రజలు పడిపోయిన ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం
సమస్య పరిష్కారానికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే హామీ బాధితుడికి మంత్రి మాణిక్యాలరావు పరామర్శ
హైదరాబాద్, మార్చి 11: ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్, పర్లాఖిమిడి కేంద్రంగా పనిచేస్తున్న సెంచూరియన్ యూనివర్శిటీ తన ఆఫ్ క్యాంపస్ను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరభ్యంతర పత్రాన్ని జారీ చేసింది. ఆంధ్రాలో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటుకు నిరభ్యంతర పత్రాన్ని పొందిన తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయం సెంచూరియన్ యూనివర్శిటీ. ఇప్పటికే ఈ యూనివర్శిటీలో తెలుగు విద్యార్ధులు వేలాది మంది చదువుతున్నారు.
ఇదే మోదీ ప్రభుత్వ లక్ష్యం కిసాన్ మోర్చా అధ్యక్షుడు విజయ్పాల్సింగ్
ఒంగోలు,మార్చి 11:రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆర్టిసి బస్టాండ్లను ఎయిర్పోర్టు తరహాలో ఆధునీకరిస్తామని రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. శుక్రవారం రాత్రి తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లోని ఆర్టిసి బస్టాండ్లను ఆధునీకరించటంతోపాటు తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, పచ్చదనాన్ని పెంపొందిస్తామన్నారు.