-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
చంద్రన్న బిసి స్వయం ఉపాధి ఉత్సవంలో డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి
* తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్రెడ్డి
జాతీయ స్థాయిలో అమలుకు ప్రధాని కార్యాలయం అనుమతి
ఢిల్లీలో ఎఇఎఫ్డిఎస్ ప్రాజెక్టు వివరాలు ప్రదర్శించిన కలెక్టర్ ఎ.బాబు
కలెక్టర్ బృందానికి అభినందనలు ప్రతి రాష్ట్రంలో ప్రాథమికంగా రెండు జిల్లాల ఎంపిక
12రోజులుగా దుకాణాలు బంద్ స్పందించని కేంద్ర ప్రభుత్వం
విజయవాడలో రోజుకు రూ.20కోట్ల లావాదేవీల స్తంభన
తిరుపతి, మార్చి 13: కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అంటూ అడ్డగోలుగా విభజించిన నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి సహకరించకపోతే చరిత్రహీనులు అవుతారని ఎమ్మెల్సీ గాలిముద్దు కృష్ణమనాయుడు హెచ్చరించారు. ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, చంద్రబాబు చివరి వరకు పోరాడిన విషయం ప్రతిఒక్కరికీ తెలుసన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం అధిష్ఠానం ఇష్టం
ఎవరికిచ్చినా ఆమోదయోగ్యమే
కాకినాడ, మార్చి 13: తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు,ప్రత్తిపాడు మాజీ శాసన సభ్యుడు పర్వత సత్యనారాయణమూర్తి (చిట్టిబాబు) ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని కాకినాడ నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలోనే కన్నుమూశారు. చిట్టిబాబుకు భార్య అన్నపూర్ణ, కుమారుడు రాజేష్, కుమార్తె కనకదుర్గ ఉన్నారు.
కాకినాడ:తూర్పుగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షుడు పర్వత చిట్టిబాబుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంతిమ నివాళి అర్పించారు. ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించిన చిట్టిబాబు అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళావెంకటరావుసహా పలువురు నేతలు చిట్టిబాబు సేవలను కొనియాడారు. ఆయన మరణంపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.