-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, డిసెంబర్ 18: హైదరాబాద్లో గన్ కల్చర్ పెరిగిపోతోంది. తాజాగా మాసాబ్టాంక్ సమీపంలోని శాంతి నగర్ కాలనీలో ఆదివారం నాడు మరో కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. శాంతినగర్ కాలనీలోని శ్రీదుర్గ కానుమిల్లి అపార్ట్మెంట్స్లో నివాసముంటున్న కెబిఎస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ హన్మంత్ దాలియాపై ఓ దుండగుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు.
గుంటూరు (కల్చరల్), డిసెంబర్ 18: ప్రజలందరిలో మంచి ఆలోచనలను రేకెత్తించి, సమాజానికి ఎల్లప్పుడూ మంచిచేసే ఉత్తమ రచనలను మరింతగా అందించాల్సిందిగా సాహితీవేత్తలను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ఆదివారం రాత్రి నగరంలోని ఓ హోటల్లో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యాన డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు రచించిన భూమిక గ్రంథావిష్కరణ సభ నిర్వహించారు.
తిరుపతి, డిసెంబర్ 18: తిరుమలలో శ్రీవారికి తమ వంతు సేవలందిస్తు గజరాజులను కంటికి రెప్పలా సంరక్షిస్తున్న గంగయ్య అనే మావటిపై ఆదివారం సాయంత్రం అవనిజ అనే గజరాజు దాడి చేసింది. ఈసంఘటనలో తీవ్రంగా గాయపడ్డ గంగయ్యను వెంటనే చికిత్స కోసం అశ్విని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి అత్యవసర వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్కు తరలించారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
కాకినాడ, డిసెంబర్ 18: తుపాన్లు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు విద్యుత్ సరఫరా నిలిచిపోయి, రోజుల తరబడి అంధకారంలో గడిపే బాధితులను దృష్టిలో ఉంచుకుని ఓ సాంకేతిక నిపుణుడు ఎల్ఇడి క్యాండిల్ రూపొందించాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరానికి చెందిన సూక్ష్మకళాకారుడు ఆరిపాక రమేష్బాబు తనకున్న సాంకేతిక అనుభవంతో ఈ పరికరాన్ని సృష్టించారు.
ఖమ్మం, డిసెంబర్ 18: ఖమ్మం రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల నుంచి 17.24లక్షల రూపాయలను ఆదివారం రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భరత్పూర్ నుంచి ఖమ్మం వచ్చినట్లు చెబుతున్న వారు ఖమ్మం రైల్వేస్టేషన్లోకోణార్క్ రైల్నుంచి దిగారు. వారి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండటంతో రైల్వే పోలీసులు పట్టుకొని సమాచారం సేకరించారు.
అనంతపురం, డిసెంబర్ 18 : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఓ వైపు కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్న బడాబాబుల బండారం బయట పడుతుండగానే, అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ బ్యాంకు ఖాతాలోకి ఆదివారం రూ. 1.86 కోట్లు జమ అయింది. ఈ సంఘటన మీడియాలో హల్చల్ చేసింది. అందుకు సంబంధించిన వివరాలు..
భద్రాచలం, డిసెంబర్ 18: చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మరణించాడు. ఎస్పీ కెఎల్ ధృవ్ తెలిపిన వివరాల ప్రకారం... మిర్తూరు పోలీస్స్టేషన్ పరిధిలోని హక్వా అటవీ ప్రాంతంలోని హల్లూరు వద్ద 199 సిఆర్పిఎఫ్ బెటాలియన్ జవాన్లు, మిర్తూరు పోలీసులు సంయుక్తంగా గస్తీ తిరుగుతూ శనివారం హల్లూరు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు.
విజయవాడ (క్రైం), డిసెంబర్ 17: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అదనపు కమిషనర్ను అవినీతి నిరోధక శాఖాధికారులు శనివారం విజయవాడలో అరెస్టు చేశారు. విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర చోట్ల మొత్తం 11 ప్రాంతాల్లో సోదాలు జరిపిన అధికారులు సుమారు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమాస్తులు గుర్తించారు.
హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం ఎంతో అభివృద్ధి చెందుతోందని, ఎయిర్ఫోర్స్లో యువకులతోపాటు యువతులు కూడా చేరడం సాహసోపేతమేనని శ్రీలంక ఎయిర్ఫోర్స్ మార్షల్ కమాండర్ కెవిబి జయంపతి అన్నారు. శనివారం హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 17: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బిజెపి సిఎంలాగా వ్యవహరిస్తూ అసెంబ్లీలో పెద్ద నోట్ల రద్దును సమర్థించడం ఆశ్చర్యకరంగా ఉందని టిపిసిసి అధికార ప్రతినిధి మల్లు రవి అన్నారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సామాన్యుల కష్టాల గురించి కెసిఆర్ మాట్లాడకపోవడం దారుణమన్నారు. కెసిఆర్ ప్రతి రోజూ ప్రధాని మోదీ జపం చేస్తున్నారన్నారు.