-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి సర్వదర్శనాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ను శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూవరాహ స్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4.30 నుంచి 5.30 గంటల మధ్య స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రస్నాన మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.
హైదరాబాద్, జనవరి 7: దేశవ్యాప్తంగా ఈ నెల 8వ తేదీన జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. మఖ్దూం భవన్లో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్పాషాలతో కలిసి మాట్లాడారు.
విజయవాడ, జనవరి 7: ఏపీఎస్ ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగ కార్మికులకు సంబంధించిన పెండింగ్ అరియర్స్ను ఈ నెల 10వ తేదీ చెల్లించేలా సంస్థ యాజమాన్యం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జరిగిన సమైక్యాంధ్ర సమ్మె కాలం నాటి స్పెషల్ క్యాజువల్ లీవ్ సొమ్ము రూ.
ఖమ్మం, జనవరి 7: మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ ఎన్నిక బాధ్యత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్దేనని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 7: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13న మరోసారి హైదరాబాద్లో భేటీ కాబోతున్నా రు. తెలంగాణ ముఖ్యమంత్రి క్యాం పు కార్యాలయం ప్రగతిభవన్ వీరి భేటీకి వేదిక కానుంది. ఇదివరకు వీరిద్దరు రెండు పర్యాయాలు భేటీ అయిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: గ్రేటర్ రాయలసీమవాసులు తెలుగు వారి ఐక్యతకు చేసిన త్యాగాలను గుర్తించి, వారి మనోభావాలకు అనుగుణంగా గ్రేటర్ రాయలసీమకు రాజధానిని సిఫార్సు చేస్తారని విశ్వసిస్తున్నట్లు ఆ ప్రాంతానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
తిరుపతి: హైందవులు అత్యంత భక్తితత్వంతో ఆచరించే తొలి పర్వదినాన శ్రీవారి ఆలయంలో ధర్మబద్ధంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడంలో అధికారులు భక్తుల మన్ననలు పొందగలిగారు. అందుకు ప్రధానకారణం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సైతం లఘుదర్శనం ద్వారా శ్రీవారి దర్శన సౌకర్యం కల్పించడమే.
భద్రాచలం టౌన్: జగదభిరాముని వైకుంఠ ఉత్తర ద్వార దర్శనంతో భక్తులు పులకించిపోయారు. ముక్కోటి ఏకాదశి వేళ సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వైకుంఠాన్ని తలపించేలా ధూప, దీప, సాంబ్రాణి పొగల మధ్య గజ, గరుడ, హనుమత్ వాహనాలపై సీతా, లక్ష్మణ సమేతుడై సాక్షాత్కరించిన స్వామివారిని చూసిన భక్తులు ఒక్కసారిగా భక్తిపారవశ్యంతో జయజయ ధ్వానాలు చేశారు.
అనంతపురం, జనవరి 6: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ.కిషన్రెడ్డి అనంతపురం వచ్చిన సందర్భంగా మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఎదురెళ్లి స్వాగతం పలకడం చర్చనీయాంశగా మారింది.
ఖమ్మం, జనవరి 6: అకారణంగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ప్రాంతం నుండి లాక్కున్న ఐదు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ నుండి తిరిగి తెచ్చుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి