S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 01:57

నాచారం, జూన్ 17: బలిదానాలతో సాధించిన తెలంగాణలో కేసిఆర్ పాలన అప్పటి వైయస్‌ఆర్ పాలనను తలపిస్తోందని ఓయు విద్యార్ధి జెఎసి తీవ్రంగా ఆరోపించింది. ఓయు ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో నిరుపేద రైతుల భూములను ముంపునకు గురిచేస్తున్నారని తెలిపారు.

06/18/2016 - 01:56

వికారాబాద్, జూన్ 17: జడ్పిటిసి, సర్పంచ్ సహా 14 మందిని పోలీసులు తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసిన సంఘటన ధారూర్ మండలంలో జరిగింది. వివరాలలోకి వెళితే మండలంలోని కుక్కింద గ్రామానికి చెందిన రాములు జడ్పీటిసి, ఆయన భార్య మాణమ్మ గ్రామ సర్పంచ్.

06/18/2016 - 01:56

నాచారం, జూన్ 17: బలిదానాలతో సాధించిన తెలంగాణలో కేసిఆర్ పాలన అప్పటి వైయస్‌ఆర్ పాలనను తలపిస్తోందని ఓయు విద్యార్ధి జెఎసి తీవ్రంగా ఆరోపించింది. ఓయు ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో నిరుపేద రైతుల భూములను ముంపునకు గురిచేస్తున్నారని తెలిపారు.

06/18/2016 - 01:54

పరిగి, జూన్ 17: భర్తను కొట్టి అతను చూస్తుండగానే భార్యపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచార యత్నం చేసిన సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. మెదక్ జిల్లా కోహినూర్ మండలానికి చెందిన సీత, భర్త యాదగిరి, కూతురు పరిగి కేంద్రంలోని తమ బంధువుల ఇంటిదగ్గర ఫంక్షన్‌కు వచ్చారు.

06/18/2016 - 01:54

హైదరాబాద్, జూన్ 17: దేశంలోని గ్రేటర్ నగరాల్లో మొట్టమొదటి సారిగా రికార్డు స్థాయిలో ఆస్తిపన్నును వసూలు చేసుకుని ప్రదాన నరేంద్రమోదిచే భేష్ అన్పించుకుంది జిహెచ్‌ఎంసి. కానీ ఖజానా ఎంత వేగంగా నిండిందో అంతకన్నా వేగంగా ఖాళీ అయ్యే అవకాశాలను కాస్త ముందుగానే గుర్తించిన జిహెచ్‌ఎంసి అధికారులు ఇప్పటి నుంచే ఆదాయం పెంపుపై దృష్టి సారించారు.

06/18/2016 - 01:51

హైదరాబాద్, జూన్ 17: మహానగరంలో ప్రతిరోజు ఒక చోట నుంచి మరో చోటకు రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసి బస్సుల బాధ్యత ఇకపై బల్దియా చూసుకోనుంది.

06/18/2016 - 01:50

హైదరాబాద్, జూన్ 17: నగరంలో మళ్లీ పోలియో వైరస్ నిర్ధారణ కావటంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యగా వ్యాధి ప్రబలకుండా ముందుగా ఆరువారాల వయస్సు గల చిన్నారులను గుర్తించేందుకు చేపట్టిన సర్వే ఆశించిన స్థాయిలో సాగటం లేదు. ఈ సర్వేకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో శుక్రవారం కలెక్టర్ రాహుల్ బొజ్జా సమీక్ష నిర్వహించారు.

06/18/2016 - 01:02

తవణంపల్లె, జూన్ 17: రాష్ట్ర వ్యాప్తంగా గల 42వేల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషిచేస్తూ 5వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస్‌రావు వెల్లడించారు. శుక్రవారం మండలంలోని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి దంపతులు నిర్మించిన అమర్‌రాజా విద్యాలయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు లాంచనంగా ప్రారంభించారు.

06/18/2016 - 01:02

తిరుమల, జూన్ 17: శ్రీవారి ఆలయంలో స్వామివారి జ్యేష్ఠ్భాషేకం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేటట్లుగా మూడు రోజులపాటు సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో ఈకార్యక్రమం నిర్వహిస్తారు. దీనినే అభిద్యేయక అభిషేకం అని కూడా అంటారు.

06/18/2016 - 01:01

చిత్తూరు,జూన్ 17: జిల్లాలో ఉద్యోగలు బదలీల పక్రియ ప్రారంభమైంది. తొలిసారి ఆన్ లైన్ ద్వారా బదలీల దరఖాస్తులను స్వీకరించ ఈ పక్రియను చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఆదేశించింది, దీంతో పలుశాఖల్లో బదలీలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంలో ఉద్యోగులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు ఒకే ప్రాంతంలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకొన్న అన్ని క్యాడర్ల ఉద్యోగులకు తప్పక బదలీ కానున్నారు.

Pages