-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
తిరుపతి, జనవరి 9: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలోని వరాహస్వామి ఆలయం వద్ద ఉన్న శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టాన్ని సోమవారం ఉదయం అర్చక స్వాములు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి అనంతరం ద్వాదశి రోజున తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానాన్ని టిటిడి ఆనవాయితీగా నిర్వహిస్తోంది.
భద్రాచలం, జనవరి 9: ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ఉత్తరద్వార దర్శనం సోమవారం తెల్లవారుఝామున వైభవంగా జరిగింది.
తిరుపతి, జనవరి 9: తన మనవడికి పూర్వజన్మ స్మృతులున్నాయని భూటాన్ రాణి ఆసాదోచి వాన్గ్మో హాంగ్హుక్ తెలిపారు. 8వ శతాబ్దంలో అతను భారతదేశంలో పర్యటించినట్లు, పలు రకాల ప్రాంతాల గురించి చెప్పడంతో తాము భారతదేశ పర్యటనకు వచ్చినట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆమె తన కోడలు, ఇద్దరు మనుమళ్లతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
‘బాబూ.. ‘అ’ తరువాత ఏ అక్షరం వస్తుందో తెలుసా? ఒకటో తరగతి
విద్యార్థికి కలెక్టర్ ప్రశ్న. తెలీదంటూ తల అడ్డంగా తిప్పాడు ఆ విద్యార్థి. ‘ఇ’ తరువాత వచ్చే అక్షరమేంటో తెలుసా? అంటూ రెండో తరగతి విద్యార్థిని అడిగారు కలెక్టర్. తెలీదనే సమాధానమే ఎదురైంది. అంతేకాదు,
మరో నలుగురైదుగురి నుంచీ అదే జవాబు..
ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల సీతారామచంద్రస్వామి
ఆలయంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం సోమవారం తెల్లవారుఝామున వైభవంగా సాగింది. స్వామి దర్శనానికి తరలివచ్చిన భక్త జనంతో గోదావరి తీరం ఉప్పొంగిపోయంది. సరిగ్గా ఉదయం 5 గంటల సమయంలో వేదపండితులు, అర్చకులు, ఆస్థాన విద్వాంసుల మంత్రోచ్చరణలు, గుగ్గిలం పొగలు, భక్తుల రామనామస్మరణ మధ్య వైకుంఠ రామయ్య
విజయవాడ (క్రైమ్), జనవరి 9: జాతీయ విపత్తుల నివారణ (ఎన్డిఆర్ఎఫ్) దళం గత పదేళ్లుగా చేస్తున్న సేవలు దేశానికే గర్వకారణమని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ ప్రశంసించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో 10వ ఎన్డిఆర్ఎఫ్ బెటాలియన్ కొత్త భవనాల సముదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులతో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఆదివారం విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగిన కార్యక్రమంలో అజోవిభొ కందాళం ఫౌండేషన్ ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని అందుకుంటున్న ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ. చిత్రంలో ఏపి శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఫౌండేషన్ వ్యవస్థాపకులు అప్పాజోస్యుల సత్యనారాయణ, రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, విమర్శకుడు గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి ఉన్నారు.
విశాఖపట్నం/ ఎస్.రాయవరం, జనవరి 8:తెలుగుజాతి ప్రస్తుత పరిస్థితి అంతులేని ఆవేదన కలిగిస్తోందని, జాత్యభిమానం లేని వారుగా తెలుగువారు మారుతుండటం ఆందోళనకరమైన విషయమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగు భాష, జాతికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ధైర్యంగా ఎదుర్కోవాలని, సమర్థంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
తిరుపతి, జనవరి 8: ఇంతకాలం అంధులు అట్లాస్ అనే పేరు విన్నారే కాని, దేశం ఎల్లలు, సరిహద్దుల వివరాలు తెలిసేవి కావు. కాని శాస్తవ్రిజ్ఞాన రంగంలో వచ్చిన ఆధునిక మార్పులతో అట్లాస్ను టచ్ చేసి భౌగోళిక శాస్త్రం వివరాలను తెలుసుకునే మహాభాగ్యం అంధులకు కలగబోతోంది. దేశంలోని 28 మంది మిలియన్ల అంధులకోసం నేషనల్ అట్లాస్ థీమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ అట్లాస్ను రూపొందించింది. ఇది ఆషామాషీ అంశం కాదు.