-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, డిసెంబర్ 2: ‘బాలారిష్టాలు దాటేశాం. రెండున్నరేళ్లలో సంతృప్తికరమైన అభివృద్ధి సాధించాం. మిగిలిన రెండున్నరేళ్లలో దూకుడు పెంచుతాం. ప్రభుత్వ ప్రాధాన్యతలైన ముఖ్య ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేస్తాం. పెద్ద నోట్ల రద్దు అనూహ్య స్పీడ్ బ్రేకర్. సమస్యను అధిగమించి, రెండేళ్లలో హైదరాబాద్ అభివృద్ధిలో మార్పు చూపిస్తాం. హైదరాబాద్ను విశ్వనగరం చేయాలన్న కల సాకారం కావడానికి ఎనిమిదేళ్లు పడుతుంది.
గజ్వేల్, డిసెంబర్ 2: ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని సిఎం కె చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు. శుక్రవారం సిఎం దత్తత గ్రామాల్లో జరుగుతున్న వివిద అభివృద్ది పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈనెల 20లోపు సామూహిక గృహ ప్రవేశాలకు సిద్ధమవుదామని, అప్పటిలోగా పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్, డిసెంబర్ 2: డబ్బుకోసం కటకటలాడుతున్న తెలంగాణకు ఒక్కసారి ఉక్కిరిబిక్కిరియ్యేంత మొత్తం అందుతోంది. కేంద్రం నుంచి మొత్తంగా 3600 కోట్లు వచ్చిపడ్డాయి. వీటిలో 18 వందల కోట్ల ఆర్బీఐ నుంచి తెలంగాణలోని బ్యాంకులకు అందితే, కేంద్రం నుంచి పన్ను వాటాగా మరో 18 వందల కోట్లు రాష్ట్రానికి అందాయి.
విజయవాడ (క్రైం), డిసెంబర్ 2: నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠా ఒకటి టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడింది. వీరి నుంచి సుమారు రూ.31 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఏసిపి పి మురళీధర్, సిఐ సురేష్రెడ్డి బృందం శుక్రవారం ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద దాడు లు నిర్వహించారు.
అనంతపురం, డిసెంబర్ 2: దుర్భిక్ష పరిస్థితుల్ని అధిగమించి రైతులు, ప్రజలను ఆదుకోవడానికే రాష్ట్రంలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అందులో భాగంగా ఇప్పటికే గోదావరి, కృష్ణా జలాలను కరువు ప్రాంతాలకు తరలించామన్నారు.
అమరావతి, డిసెంబర్ 2: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కల్పించనుంది. ఎప్పుడూ తీర్థయాత్రలు చేయని నిరుపేద హిందువుల కోసం ‘దివ్యదర్శనం’ అనే కార్యక్రమాన్ని జనవరి 2 నుంచి అమలు చేయనుంది. ఇప్పటివరకు మక్కా వెళ్లేందుకు ముస్లింలకు, జెరూసలెం వెళ్లేందుకు క్రైస్తవులకు ప్రభుత్వం సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే.
అమరావతి, డిసెంబర్ 2:బ్యాంకుల్లో, ఏటిఎంలలో నగదు లేక అల్లాడుతున్న ప్రజలకు ఓ శుభవార్త. రాష్ట్రానికి ఆర్బిఐ 2,420 కోట్ల రూపాయల నగదును అందించింది. ఆర్బిఐ ఇలా విడుదల చేసిందే తడవు రాష్ట్ర ప్రభుత్వం ఆ నగదును యుద్ధప్రాతిపదికన విమానాల్లో వివిధ ప్రాంతాలకు తరలించి, తక్షణమే ఆ నగదు బ్యాంకుల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవడం విశేషం.
అమరావతి, డిసెంబర్ 1: రెండున్నరేళ్ల పాలనలో ఎదురైన నుభవాలు, లోటుపాట్లు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, నిఘా వర్గాలు, సొంత సమీక్షల్లో వచ్చిన అవగాహన దృష్ట్యా పాలన ప్రక్షాళన చేయకతప్పదన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చినట్లు కనిపిస్తోంది. త్వరలో పెద్దఎత్తున ఐఏఎస్ బదిలీలు చేపట్టాలని, తన కార్యాలయాన్ని కూడా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్, డిసెంబర్ 1: దేశంలో నల్లధనానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి, ఉద్యమాలు చేసిన ఏకైక రాజకీయ పార్టీ బిజెపి అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధరరావు పేర్కొన్నారు. నల్లధనంపై యుద్ధం ప్రకటిస్తామని 2009లోనే అద్వానీ ప్రకటించారని, 2011లో భారతదేశం అంతటా నల్లధనానికి వ్యతిరేకంగా అద్వానీ చైతన్య యాత్ర నిర్వహించారని ఆయన చెప్పారు.
రాజమహేంద్రవరం, డిసెంబర్ 1: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని జిఎస్ఎల్ వైద్య కళాశాల విద్యార్థిని హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యచేసుకుంది. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, చికిత్స పొందుతూ అర్థరాత్రి దాటాక మృతి చెందింది. విశాఖపట్నంకు చెందిన రాచకొండ శుభశ్రీ (22) రాజానగరం జిఎస్ఎల్ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది.