-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హుజుర్బాద్: కరీంనగర్ జిల్లా సింగాపూర్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తాతామనవడు మృతచెందారు. వరంగల్ పట్టణం గణేష్నగర్కు చెందిన ఈదురుగుట్ట సుధాకర్ (65), మనవడు వివన్ కారులో తడికల్ గ్రామానికి వెళుతున్నారు. కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తాతామనవడు అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న కోడలు భవానీ(30) సాన్వీ(3) గాయపడ్డారు.
హైదరాబాద్ : బడ్జెట్ చప్పగా ఉంది. అంకెల గారడీ అనడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు.. రాష్ట్ర రెవెన్యూలో 22 శాతం అభివృద్ధిని సాధించామని తెలిపారు. శాసనమండలిలో బడ్జెట్పై చర్చకు సమాధానం చెబుతున్న సందర్భంగా సీఎం మాట్లాడారు.తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం అని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేస్తే తప్పుబట్టడం సరికాదన్నారు.
హైదరాబాద్: రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ట్రాలీ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లి లారీ కంటైనర్ ఢీకొట్టింది. అదే సమయంలో కంటైనర్ను వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీకొంది. దీంతో కంటైనర్ అదుపుతప్పి బోలెరో వాహనాన్ని ఢీకొనడంతో ఆ వాహనంలో ఉన్న ఇద్దరు మృతి చెందారు.
హైదరాబాద్: నన్ను చంపేందుకు కేసీఆర్ సర్కార్ కుట్ర చేస్తోందని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. శాసనసభ్యత్వం కోల్పోయిన కోమటిరెడ్డితోపాటు సంపత్ బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. వెళ్లేముందు కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... మాకు గన్మెన్స్ ఉపసంహరణ వెనుక కుట్ర ఉందన్నారు. కేసీఆర్ బుల్లెట్ కంటే నా గుండె గట్టిదన్నారు. కాగా... నేడు మధ్యాహ్నం 3గంటలకు కోమటిరెడ్డి, సంపత్ ఈసీని కలవనున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి, మండలిని చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది. రాష్ర్ట కొత్త పోలీసు చట్టం బిల్లును సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టనున్నారు. డీజీపీ నియామకం రాష్ర్టానికి కొత్త పోలీసు చట్టం తేనున్నారు.
నంద్యాల, మార్చి 20: ప్రభుత్వ అనుమతి లేని బీటీ-3 పత్తి విత్తనాలను అక్రమంగా సాగుచేయించడంలో ఆర్గనైజర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. అమాయక రైతులను బుట్టలో వేసుకుని కోట్లాది రూపాయల అక్రమ సంపాదనకు పలు విత్తన కంపెనీలు తెరలేపాయి.
విశాఖపట్నం, మార్చి 20: రాష్ట్రంలో గడచిన వారం రోజుల నుంచి రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. ప్రత్యేక హోదాను సాధించే దిశగా జరుగుతున్న పోరాటంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకుని, ప్రజలను తమవైపునకు మలచుకోడానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీల మధ్య మైత్రీ బంధం తెగిపోయి, కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చింది.
రాజమహేంద్రవరం, మార్చి 20: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆనం కళాకేంద్రంలో ప్రదర్శించిన సాంఘిక నాటకాలు సందేశాత్మకంగా సాగాయి. ఉదయం ప్రదర్శించిన సుప్రభాతం సాంఘిక నాటిక నేటి తరం మీడియా పోకడలను ఎత్తిచూపింది. సమాజాన్ని చైతన్యపరిచి, ప్రజాసమస్యలకు అద్దంపట్టేలా పత్రికలు ఉండాలని నాటిక చాటిచెప్పింది.
మంగళవారం రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయన ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరం (2018-19) నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్గా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంటర్ వరకు తెలుగును తప్పనసరి సబ్జెక్ట్గా చేయాలని ప్రభుత్వం మొదట భావించినప్పటికీ అమలులో ఇబ్బందులు ఉన్నాయని గుర్తించింది.