-
హైదరాబాద్: లాభదాయక పోస్టుల నుంచి రాష్టస్థ్రాయి కార్పొరేషన్ పోస్టులకు మినహాయిం
-
హైదరాబాద్: హిందూ ధర్మానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెనుముప్పుగా తయారయ్యార
-
హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక
-
హైదరాబాద్, డిసెంబర్ 4: విద్యార్ధుల్లో ఇక నైపుణ్యాన్ని పెంపొందించే విద్యను అంద
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, నవంబర్ 24: ప్రతి పౌరునికి విద్యా, వైద్యం, ఆహారం, ఇల్లును సమకూర్చే బాధ్యత ప్రభుత్వాలదేనని 12 శతాబ్ధంలోనే బసవేశ్వరుడు చెప్పారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బసవేశ్వరుని బోధనలు ప్రభుత్వాలకు ధిక్సూచి లాంటివని చెప్పారు. బసవేశ్వరుని బోధనలు ఆచారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ప్రజాప్రతినిధులకు సూచిస్తుంటారని హరీశ్రావు అన్నారు.
హైదరాబాద్: భారతీయ రైల్వేలో ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్ను దశలవారీగా అమలు చేయనున్నట్లు రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్లో ఆదివారం ఐఆర్ఐఎస్ఈటీ 62వ వార్షికోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సభికులను నుద్దేశించి మాట్లాడుతూ రైల్వేలో ఆధునిక సాంకేతికను తీసుకురావడానికి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్, నవంబర్ 24: తాను ప్రజా జీవితంలో ఉన్నా మెట్రోలో ప్రయాణం చేసే అవకాశం రాలేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆదివారం మెట్రో రైల్లో సతీసమేతంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణికులకు సౌకర్యాలు మంచిగా ఉన్నాయని మంత్రి కితాబ్ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు ఎక్కాల్సిన మంత్రి, మెట్రోరైలు ఎక్కి ప్రయాణికులను ఆశ్చర్యపర్చారు.
హైదరాబాద్, నవంబర్ 24: ప్రకృతిని మనం రక్షిస్తే...ప్రకృతే మనను రక్షిస్తుందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భావి తరాలకు అందించే గొప్ప వరం ఏదైనా ఉందంటే అది ప్రకృతియేనని అన్నారు.
కొత్తగూడెం, నవంబర్ 24: రాజకీయ నాయకులకు పునరావాస వేదికలుగా మారిన హిందూ దేవాలయాలను పరిరక్షిస్తామని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి అన్నారు. హిందూ దేవాలయాల్లో అధ్యాత్మికతను మరింత పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తోందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవాల ప్రారంభ వేడుకలకు ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా వచ్చారు.
ఖమ్మం, నవంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోందని మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది విస్తారంగా కురిసిన భారీ వర్షాలతో రబీ సీజన్ కళకళలాడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో రైతులు రబీ పంటకు సమాయత్తమవుతున్నారు. అన్ని సాగునీటి ప్రాజెక్టుల జలాశయాలు, చెరువులు జల సిరితో కన్నుల పండువగా ఉన్నాయి. వ్యవసాయ శాఖ రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, యూరియా సరఫరాకు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్ 24: ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆదివారం నాటికి 51 రోజులకు చేరుకుంది. ఇవి కార్మికుల సమ్మెకు మాత్రమే నిండుకున్న రోజులు కావు. ఇవి ప్రజల ఇక్కట్లకు, స్తంభించిన రవాణా వ్యవస్థకు నిండుకున్న దినాలుగా పరిగణించాలి. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఆర్టీసీ బస్సుల్లో నిత్యం ప్రయాణించే సామాన్య ప్రజానీకం, రోజువారీ కూలీలు, చిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్, నవంబర్ 24: దేశంలో ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో కూడిన జాతీయ పోలీసు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి చెప్పారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నామన్నారు. అయితే, ఈ యూనివర్శిటీని ఎక్కడ ఏర్పాటు చేయనుందనే విషయమై కేంద్రం ప్రకటించలేదు.
హైదరాబాద్, నవంబర్ 23: తమకు జరుగుతున్న అన్యాయాలపై మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని రాష్ట్ర పోలీసు మహిళల భద్రత విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ స్వాతి లక్రా అన్నారు. మహిళల భద్రత, సైబర్ నేరాలపై పూర్తి స్థాయి అవగాహన కలిగించేందుకు ఉచిత ఈ లెర్నింగ్ కోర్సులు రాష్ట్ర పోలీసు విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.