S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/06/2017 - 03:16

హైదరాబాద్, నవంబర్ 5: తెలుగుదేశం సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తరువాత కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. కరుడుగట్టిన టిడిపి వాధులుగా పేరొందిన వారు సైతం పార్టీని వీడేందుకు వెనుకాడటం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజక వర్గానికి చెందిన టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె.

11/06/2017 - 02:24

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం శాస్ర్తియ విధానాన్ని అమలు చేయకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. పత్త్ధి ఈ ఏడాది లాభదాయకంగా ఉంటుందని భావించిన రైతులు దాదాపు 48 లక్షల ఎకరాల్లో పంట వేశారు. తీరా పత్తి మార్కెట్లోకి వచ్చే సమయానికి కనీస మద్దతు ధర సరిగ్గా లభించక నానా తంటాలు పడుతున్నారు.

11/06/2017 - 02:21

రాములమ్మను మళ్లీ తెరపైకి తెచ్చి చురుకైన పాత్ర అప్పగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఆమె ఇమేజ్‌ను వాడుకోవాలన్న ఆలోచనకు పదును పెడుతోంది. అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపిసి) దక్షిణ భారత సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి

11/06/2017 - 02:19

హైదరాబాద్, నవంబర్ 5: హైదరాబాద్ కిరీటంలో మరొక ఆణిముత్యం చేరబోతోంది. 946 కోట్ల రూపాయల అంచనాతో నిర్మించనున్న ఇమేజ్ టవర్స్‌కు ఆదివారం రాష్ట్ర ఐటి మంత్రి కె. తారకరామారావు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లో దినదినాభివృద్ధి చెందుతున్న యానిమేషన్, గేమింగ్, విఎఫ్‌ఎక్స్ పరిశ్రమలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకే ఈ ప్రాజెక్టుకు సంకల్పించినట్టు కెటిఆర్ ప్రకటించారు.

11/06/2017 - 02:16

హైదరాబాద్, నవంబర్ 5: రాష్టవ్య్రాప్తంగా సోమవారం రాత్రి నుంచి వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ప్రయోగాత్మకంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మూడు జిల్లాల పరిధిలో సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. రాష్టవ్య్రాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని సిఎం కె చంద్రశేఖర్‌రావు గతంలో ప్రకటించారు.

11/06/2017 - 01:53

రాజమహేంద్రవరం, నవంబర్ 5: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులైన వారికి వ్యవసాయ యోగ్యం కాని భూములు కేటాయిస్తున్నారని నిర్వాసితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆదివారం కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు.

11/06/2017 - 02:13

రామాపురం రాజేంద్ర

11/06/2017 - 01:47

భీమవరం, నవంబర్ 5: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆదివారం సముద్ర స్నానం చేస్తూ ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యంకాగా మరొకరి మృతదేహం కోసం గాలింపుచేపట్టారు. భీమవరానికి చెందిన చినమిల్లి నాగవెంకట సత్యనారాయణస్వామి, మునగాల వాసు, పత్తి సురేంద్ర, బుడితి అవినాష్, కుమార్ అనే ఐదుగురు మిత్రులు బైక్‌లపై పేరుపాలెం బీచ్‌కు వెళ్లారు.

11/06/2017 - 01:40

విజయవాడ, నవంబర్ 5: రాష్ట్ర విభజన తరువాత కూడా ఏపీఎస్ ఆర్టీసీని నష్టాల పీడ వీడలేదు.ప్రస్తుతం 4వేల కోట్ల రూపాయల నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. దీనిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ప్రైవేట్ వాహనాల అక్రమ రవాణా వల్లనే ఏటా కనీసం రూ. 1700 కోట్ల పైగా ఆర్టీసీ రాబడికి గండి పడుతోందని అంచనా.

11/06/2017 - 01:38

కడప, నవంబర్ 5: మరో రెండేళ్లలో జరుగనున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీ నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం నుంచి ప్రజాసంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానంగా వైకాపా ఈ యాత్రపై ఆశలు పెట్టుకోగా ఎలాగైనా విజయవంతం చేసేందుకు పార్టీ అధిష్ఠానం, ముఖ్య నాయకులు పక్కా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. జగన్ తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డా.

Pages