-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
విశాఖపట్నం(కల్చరల్): వెయ్యికి పైగా సినిమాలతో ప్రేక్షక లోకాన్ని కడుపుబ్బ నవ్వించిన హాస్యనట చక్రవర్తి బ్రహ్మానందం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. విశాఖలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో హాస్యనటుడు బ్రహ్మానందాన్ని ఆదివారం ఘనంగా సత్కరించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 2: మేడారంలో జరి గే సమ్మక్క, సారలమ్మ మహాజాతర సందర్భంగా పర్యాటకులు, భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ సర్వీసులను రాష్ట్ర పర్యాటక శాఖ ప్రా రంభించింది. అబ్కారీ, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ఆదివారంనాడు ఈ సర్వీసులను ప్రారంభించారు. టూరిజం ప్యాకేజీలో భాగంగా దీనిని ప్రారంభించారు.
పోలవరం, ఫిబ్రవరి 2: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2021 నాటికి పూర్తిచేస్తామని జలవనరుల శాఖ మంత్రి పి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన ఆయన పనులను పరిశీలించి, ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 2: మొదటిసారి జాతీయ భద్రత, దేశీయాంగ శాఖలకు కేంద్రం బడ్జెట్లో కేటాయించిన నిధులు రూ. 1.05 లక్షల కోట్లకు చేరుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రభావం బడ్జెట్పై బలంగా కనపడిందని, జాతీయ భద్రతకు విశేష ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని ఫిక్కీ బడ్జెట్పై విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాది బడ్జెట్లో హోంల్యాండ్ సెక్యూరిటీ పద్దు కింద రూ.
గుంటూరు : జనసేన పార్టీని ఎవరు వీడినా నష్టం లేదని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, ఆదరించే మహిళలు, అండగా నిలిచే అభిమానులు ఉన్నంతకాలం పటిష్టంగానే ఉంటుందని అధ్యక్షుడు పవన్కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విజయవాడ తూర్పు నియోజకవర్గ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తిరుపతి: భూలోక వైకుంఠమైన తిరుమలలో శనివారం రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. సూర్య జయంతిని పురస్కరించుకుని సప్తగిరీశుడు సప్తవాహనాలపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. దీంతో తిరుమల బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. స్వామివారి వాహన సేవలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
విజయనగరం, ఫిబ్రవరి 1: ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పోలీసు శిక్షణా కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ కె.రాజశిఖామణి అన్నారు. ఆయన ఇటీవల చీకటి ఖండంగా పేరొందిన ఆఫ్రికాలోని అతి ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. గతంలో యూరప్లో అతి ఎత్తయిన ఎల్బ్రూస్ పర్వతాన్ని అధిరోహించారు.
విజయవాడ, ఫిబ్రవరి 1: ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ పక్కాగా పనిచేసేలా సంబంధిత సిబ్బంది కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు.
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్లో ఈ సారి కూడా విభజన నష్టానికి ప్రతిగా దక్కాల్సిన ప్రాజెక్టులకు ప్రాధాన్యత దక్కలేదనిపిస్తోంది. నష్టాన్ని భర్తీచేయడంలో ఆశనిపాతమే మిగిలింది. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులకు ఏదో నామమాత్ర కేటాయింపులతో చేయి విదిల్చారు. విభజన ద్వారా లభించే ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యత దక్కలేదు.
విశాఖపట్నం, జనవరి 30: సోషల్ మీడియా వేదికగా హైందవ సమాజంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని విశాఖ శ్రీ శారదాపీఠం స్వామిజీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా గురువారం ప్రారంభయయ్యాయి. ఈ సందర్భంగా స్వామిజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం మేలు కోరుతూ శారదాపీఠంలో యజ్ఞయాగాదులు చేపట్టామన్నారు.